State

Nov 13, 2023 | 08:24

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.

Nov 12, 2023 | 19:30

విజయవాడ: ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయములో సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు.

Nov 12, 2023 | 17:46

అమరావతి: ఎల్‌ఐసీ క్వార్టస్‌ సముదాయంలో ఓ ఉద్యోగి హత్య కడపలో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Nov 12, 2023 | 16:57

మెదక్‌ జిల్లా: మెదక్‌లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

Nov 12, 2023 | 15:10

అమరావతి : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలైన సంఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Nov 12, 2023 | 11:58

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) :  విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వించదగ్గ విషయమని నిట్‌ రిజిస్ట్రార్‌ పి.దినేష్‌ శ

Nov 12, 2023 | 11:49

బయటకు రానివ్వకుండా చక్రం తిప్పిన ఎంఇఒ? విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

Nov 12, 2023 | 11:17

15వరకు ఉపసంహరణకు గడువు

Nov 12, 2023 | 08:40

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్‌ గేట్‌ వద్ద అడ్డ

Nov 12, 2023 | 08:11

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు .. ప్రజాశక్తి దీపావళి శుభాకాంక్షలు. నేడు మా కార్యాలయానికి సెలవు. సోమవారం పత్రిక వెలువడదు. పునర్దర్శనం మంగళవారం.

Nov 12, 2023 | 08:07

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రముఖ సీనియర్‌ నటులు చంద్రమోహన్‌ (82) ఇకలేరు.

Nov 12, 2023 | 08:06

తాడేపల్లి : దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.