State

Nov 14, 2023 | 15:45

అమరావతి: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Nov 14, 2023 | 15:23

స్టేషన్‌ ఘన్‌పూర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే స్టేషన్‌ ఘన్‌పూర్‌కు రెండు పనులు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

Nov 14, 2023 | 15:08

నాంపల్లి : నాంపల్లి బజార్‌ ఘాట్‌ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన స్థలంలో మరోసారి క్లూస్‌ టీం, ఫోరెన్సిక్‌ టీం క్లూస్‌ సేకరిస్తున్నాయి.

Nov 14, 2023 | 14:58

తొర్రూరు: ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.

Nov 14, 2023 | 14:41

అమరావతి: తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ మినీ మేనిఫెస్టో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు సీహెచ్‌ హరిరామ జో

Nov 14, 2023 | 14:30

ఆళ్ళపల్లి: పొలం పనికి ట్రాక్టర్‌ పై వెళ్తున్న గిరిజన మహిళ, గొత్తికోయ యువతికి తీవ్ర గాయాలైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

Nov 14, 2023 | 13:12

రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ బాసుదేవ్ ఆచార్య నివాళి కార్యక్రమం.. 

Nov 14, 2023 | 13:05

మార్కాపురం (ప్రకాశం) : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పాముల.సాయి వెంకట శివ విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి యస్‌జ

Nov 14, 2023 | 12:46

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య నియోజవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహణకు జనసేన పక్షాన ఉరవకొం

Nov 14, 2023 | 12:15

అమరావతి : జర్నలిస్టుల ఇంటి స్థలాల జీవో నిబంధనలు సవరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. మంగళవారం రామకృష్ణ మాట్లాడుతూ ...

Nov 14, 2023 | 12:07

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : రేపు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో జరగనున్న ప్రజారక్షణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ...

Nov 14, 2023 | 11:54

నిజాంపట్నం హార్బర్‌ (బాపట్ల) : బోటులో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ఉదయం బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో జరిగింది.