State

Nov 22, 2023 | 10:01

విచారణ అనంతరం నోటీసు ఇచ్చి విడుదల ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : సోషల్‌ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి

Nov 22, 2023 | 09:56

ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున జరిగింది.

Nov 22, 2023 | 09:45

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ (విశాఖ) : స్కూల్‌ పిల్లలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 8మంది పిల్లలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Nov 22, 2023 | 08:55

ప్రజాశక్తి-ఎంవిపీ కాలనీ (విశాఖ) : భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు.

Nov 22, 2023 | 08:55

తిరుపతి : తిరుపతి టిటిడి చెవిటి మూగ పాఠశాలలోని ఓ విద్యార్థికి సహ విద్యార్థులు నిప్పంటించిన ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది.

Nov 22, 2023 | 08:39

అమరావతి : రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

Nov 22, 2023 | 08:39

తెలంగాణ : '' బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు '' అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

Nov 21, 2023 | 13:43

కాకినాడ : కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది.

Nov 21, 2023 | 12:58

రాయదుర్గం (అనంతపురం) : బ్రిడ్జి కూలిపోవడంతో వరి ధాన్యంతో వెళుతున్న ఈచర్‌ వాహనం నీళ్లలో పడి వరి ధాన్యపు బస్తాలు నీటిపాలైన ఘటన మంగళవారం రాయదుర్గంలో జరిగింద

Nov 21, 2023 | 12:33

తిరుపతి : తిరుమల కళ్యాణకట్టలో ఎన్నో ఏళ్లుగా కెఓడి (కెప్ట్‌ ఆన్‌ డ్యూటీ) పేరుతో క్షురకులను వేధింపులకు గురి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణం కె

Nov 21, 2023 | 12:25

ప్రకాశం : మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ...

Nov 21, 2023 | 12:13

చిత్తూరు : సగం కాలిన యువతి మృతదేహం మండల కేంద్రమైన సోమల సమీపంలోని జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్థలాల వద్ద మంగళవారం కనిపించింది.