National

Oct 20, 2023 | 15:10

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా శాలీందర్‌ కౌర్‌, రవీందర్‌ దుడేజాలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Oct 20, 2023 | 15:05

లక్నో: పీపీఈ కిట్స్‌ ధరించిన దొంగలు ఒక మొబైల్‌ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్‌ ఫోన్లు చోరీ చేశారు.

Oct 20, 2023 | 12:09

గాజియాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) : భారతదేశంలో ఇప్పటికే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో సెమీ స్పీడ్‌ రైళ్లు దూసుకెళుతున్నాయి.

Oct 20, 2023 | 11:57

న్యూఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని...

Oct 20, 2023 | 11:39

కేరళ : శాంతి పునరుద్ధరణ వరకు ఇజ్రాయెల్ నుండి ఆర్డర్‌లను నిలిపివేస్తామని కన్నూర్‌లోని ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ మారియన్ అపెరల్స్ ప్రకటించింది.

Oct 20, 2023 | 11:15

న్యూఢిల్లీ : ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ ను కోరుతూ ...

Oct 20, 2023 | 10:52

హిందుత్వవాదుల బెదిరింపులతో పుణె ఇనిస్టిట్యూట్‌ నిర్ణయం న్యూఢిల్లీ : కాశ్మీరీ జర్నలిస్టు సఫీనా నబీకి పుణెలోని

Oct 20, 2023 | 10:09

ఢిల్లీ : న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Oct 20, 2023 | 10:06

న్యూఢిల్లీ : సైబర్‌ నేరగాళ్లపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) మరోమారు దాడులు చేసింది.

Oct 20, 2023 | 09:24

కొచ్చి : పాలస్తీనా దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

Oct 19, 2023 | 11:24

మహారాష్ట్ర : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని వార్తల్లో నిలిచిన ఎస్‌ఐ సోమనాథ్‌ను సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే ధ

Oct 19, 2023 | 11:18

ఆస్తుల కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు బెంగుళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ నేత డీక