ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా సొంత ఇలాకా గుజరాత్.
నిజానికి శామ్ బ్యాంక్మాన్ ఫ్రైడ్ నడుపుతున్నది ఒక తరహా చీటీ కంపెనీ వంటిదే.
పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181వ తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటు
'అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న/ నక్షరంబు లోకరక్షకంబు/ అక్షరంబులేని యబలున కెందును/ భిక్ష పుట్ట
ఇలాంటి నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవలేదు.
నేటికి 170 ఏళ్ల క్రితమే మను
ముంబయిలో ఆటలమ్మ (మీజిల్స్) వ్యాధి విజృంభించడం తీవ్ర ఆందోళనకర పరిణామం.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిముషాలకు ఒక మహిళ లేదా బాలిక తన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందంటూ
రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను తెలుపుతుంది.
క్రాంతి, అరుణ, వీరయ్య ముగ్గురు మిత్రులు. వీరి వృత్తులు వేరైనప్పటికీ మనసులు కలిశాయి.
ఎన్నికల కమిషన్ (ఇ.సి) స్వతంత్రత గురించి చర్చ జరగడం ఇది మొదటి సారి కాదు.
సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణించాలి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved