నేడు జగన్ ప్రభుత్వం తమకున్న వాటాల మొత్తాన్ని అమ్మేయాలని నిర్ణయించడం, 2002లో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం కంటే
కోవిడ్ టీకాలపై మేథో సంపత్తి (పేటెంట్) హక్కులను రద్దు చేయాలనే పోరాటాన్ని వ్యతిరేకించడం ఇక ఆపేద్దామన
లౌకికివాదం పట్ల ఎల్డిఎఫ్ ప్రభుత్వం దృఢమైన నిబద్ధతను ప్రదర్శించింది.
నేటికీ ప్రజారోగ్యానికి కేటాయింపులు దేశ జిడిపి లో కేవలం 1.3 శాతం లోపే వున్నాయి.
ఏదైనా ఒక కార్యక్రమాన్ని వాయిదా లేదా రద్దు చేస్తే 'అనివార్య కారణాలవల్ల' అని నిర్వాహకులు ప్రకటించడం పర
ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది.
గిరిజనుల సమస్యలు, అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరలు, ఫారెస్ట్ అధికార్ల దాడుల నుండి గిరిజనుల రక్షణ, మావోయిస్టులకు
''నాయకులు చెప్పేది ఉత్త గ్యాసూ వినాయకుల చప్పట్లూ శుద్ధ గ్యాసూ పోచుకోలు పాలిటిక్సు పరమ గ్యాసూ దానికన్న ఉపయోగం సోడా గ్యాసు''
- అరుందతీ రాయ్
కరోనా వైరస్ రెండవ దశ (సెకెండ్ వేవ్) ఉధృతి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆ ప్రాంతం ఈ ప్రదేశం అనే తేడా లేకుండా యావత్ దేశాన్నీ చుట్టచుట్టింది.
భారత రాజ్యాంగం ప్రకారం విద్యను ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది.
మన దేశానికి స్వతంత్రం వచ్చాక తిరుపతిలో అనేక పర్యాయాలు అనేక ఎన్నికలు జరిగాయి. కాని ఎన్నడూ అక్కడ మత ప్రసక్తి రాలేదు.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved