కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత.
పేద దేశాలు ఎక్కువ రేటుకు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేవు గనుక సంపన్న దేశాల నుండి సహాయం అందించి ఆ కొరవను భర్తీ చ
అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ మాజీ అధికారి డెరిక్ చౌవిన్
రాష్ట్రంలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
వరుసగా మూడవ ఏట పోలవరం నిర్వాసితుల ముంపు ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించిన దారుణ విపత
కార్మికులపై పరోక్ష పన్నులు పెంచినందువలన ధరలు పెరుగుతాయి.
నిరుద్యోగ సైన్యం ఎంత ఎక్కువగా వుంటే పెట్టుబడిదారీ విధానంలో అంత దోపిడీ చేయవచ్చు.
'ఊపర్ షేర్వాణీ ... అందర్ పరేషాని' అని ఒక ఉర్దూ సామెత వుంది. మన దేశం పరిస్థితి కూడా ఇలాగే వుంది. 'అభివృద్ధిలో దూసుకుపోతున్నాము...
దేశంలో గత కొన్ని నెలల్లో నిరుద్యోగిత రేటు సుమారు 12 శాతం వరకు పెరిగింది. ఇది ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తోంది.
జమ్మూకాశ్మీర్కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం రకరకాల కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి.
హత్య చేసి హంతకుడే సంతాప సభ నిర్వహించేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందో ఇప్పుడు జమ్ము-కా
ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈ జూన్ 26కు 46 సంవత్సరాలవుతోంది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved