గడిచిన రెండు సంవత్సరాల కరోనా కాలంలో ఆన్లైన్ బోధనాభ్యసన ద్వారా విద్యారంగంలో ఎదురైన అనేక సమస్యలను ప్రత్యక్షంగా చూశాం.
కొబ్బరికాయ కొనేటప్పుడు అందులో నీళ్ళున్నాయో లేదో అని చెవిదగ్గర కాయను ఊపి, ఊపి నీళ్ళ శబ్దం వినడానికి ప్రయత్నిస్తారు.
రాష్ట్రపతి ఎన్నికల వేళ మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంక్షోభం దిగజారుతున్న రాజకీయ విలువలకు నిదర్శనం.
గుర్తింపునకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి
ఉత్పత్తి, డిమాండ్ మధ్య అసమతుల్యత వలన ఏర్పడే ప్రధాన పరిణామం ద్రవ్యోల్బణం.
దశాబ్దాల తరబడి మితవాద, నయా ఉదారవాద ప్రభుత్వాల నిరంకుశ పాలన కింద మగ్గిన కొలంబియాలో కొత్త శకం మొదలైంది.
మన జవాన్ల ఉపాధి లేదా పెన్షన్ ప్రయోజనాల భద్రతకు హామీ కల్పించేలా తమ నిధులు లేవని ప్రభుత్వం చెబుతోంది.
ఆహార పంటల్లో పెద్దగా లాభాలు రావడం లేదు.
త్రివిధ దళాల్లో స్వల్పకాలిక తాత్కాలిక సైనికుల నియామకపు పథకం అగ్నిపథ్పై విద్యార్థి, యువత, యావత్ దేశం రగులుతున్నా మోడీ ప్రభుత్వం మొండిగా ముందుకేనంట
'నేటి జీవితపు ఉష్ణోగ్రతని కొలవడానికి ధర్మామీటరు ధనం. ఈ లోకంలో అన్నీ అమ్ముడుపోతూనే వున్నాయి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved