District News

Nov 16, 2023 | 21:55

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం గ్రంథాలయ ఉద్యమకారులను స్మరిస్తూ గ్రంధ పాలకుల సదస్సును కార్యదర్శి శర్మ ప్రారంభించారు.

Nov 16, 2023 | 21:54

 చాపాడు : మైదుకూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో రబీ సీజన్‌లో రైతులు టమోటా పంటను సాగుచేశారు. జిల్లాలో అధికంగా మైదుకూరు మండల పరిధిలోనే పంటను సాగు చేస్తారు.

Nov 16, 2023 | 21:54

ప్రజాశక్తి - గోకవరం ప్రభుత్వ పెన్షనర్స్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల మంగరాజు అన్నారు.

Nov 16, 2023 | 21:54

కొమరగిరిపట్నం ఉపసర్పంచ్‌గా వెంకటరెడ్డినాయుడు

Nov 16, 2023 | 21:53

సోమల: విద్యార్థులు పుస్తక పట్టణం ద్వారా విలువైన విజ్ఞాన సంపదను పొందవచ్చునని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య అన్నారు.

Nov 16, 2023 | 21:53

ప్రజాశక్తి - వీరఘట్టం :  డిసెంబరు 15వ తేదీ నుండి నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు 15 ఏళ్లు దాటిన వారంతా పోటీలకు అర్హులని ఎంఇఒ ఆర్‌.ఆనందరావు వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు

Nov 16, 2023 | 21:53

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్‌ నిర్ధేశించిన ప్రణాళిక, ప్రమాణాల ప్రకారం సజావుగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర కతికా శుక్లా

Nov 16, 2023 | 21:53

ప్రజాశక్తి - బెలగాం : పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను గుర్తించి, నివారణా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు సూచించారు

Nov 16, 2023 | 21:52

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం భవిష్యత్తు బాగుం డాలంటే మళ్లీ చంద్రబాబే ముఖ్య మంత్రి కావాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

Nov 16, 2023 | 21:50

ప్రజాశక్తి- గుడిపల్లి: మండలంలోని బాలుర వసతి గృహాన్ని గురువారం పట్టుభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మాట్లాడి వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.

Nov 16, 2023 | 21:49

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకొని గ్రంథాలయాలు ఆలంబనగా అభివృద్ధి చెందాలని ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు ట

Nov 16, 2023 | 21:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి నిర్ధారణ చేయాల్సిన ఓటర్ల జాబితాకు సంబంధించి ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్ట