District News

Nov 18, 2023 | 22:37

ప్రజాశక్తి - సీతానగరం గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుం చి ప్రతీ సమస్యను పరిష్క రించేందుకు చర్యలు తీసు కుంటున్నామని ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు.

Nov 18, 2023 | 22:36

ప్రజాశక్తి-రాజోలు నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య కూడళ్లు అవి.. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనులపై భారీగా జనాభా అక్కడకు వస్తారు.. మిగతా సౌకర్యాలు బాగానే ఉన్నా..

Nov 18, 2023 | 22:33

ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. రాజేష్‌ అన్నారు.

Nov 18, 2023 | 22:33

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : దేశ పటిష్టతకు భవిష్యత్తుకు ఆలంబన క్రీడలేనని ఏలూరు రేంజ్‌ డి.ఐ.జి. అశోక్‌ కుమార్‌ అన్నారు.

Nov 18, 2023 | 22:29

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో గల అరబిందో ఫార్మా (ఎపిటోరియా) పరిశ్రమలో శనివారం సాయంత్రం ప్రొడక్షన్‌ బ్లాక్‌లో విద్యుత్‌ షాక్‌తో కార్మికుడు మృతి చెందాడు

Nov 18, 2023 | 22:27

గరుగుబిల్లి: మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది.

Nov 18, 2023 | 22:25

పార్వతీపురం టౌన్‌: మున్సిపాల్టీల్లో ఆప్కాస్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ తలపెట్టిన ఈనెల 20న ప్రదర్శనలు, 21న కలెక్టరేట్‌ వద్ద వంటావార్పు కార్యక్రమాల

Nov 18, 2023 | 22:22

పార్వతీపురం టౌన్‌: యువత ఓటరుగా నమోదై ఎన్నికల్లో ఆదర్శంగా నిలవాలని ఆర్‌డిఒ కె.హేమలత పిలునిచ్చారు.

Nov 18, 2023 | 22:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   గుంతల ఆంధ్రప్రదేశ్‌కి దారేది పేరుతో జనసేన, టిడిపి ఆధ్వర్యాన శనివారం సుంకరిపేట, దుప్పాడ, చిల్లపేట రోడ్లపై నిరసన తెలిపారు.

Nov 18, 2023 | 22:22

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో ఎల్‌ఐసి మహిళా ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం జోనల్‌ నాయకురాలు ఎస్‌కె.గీత

Nov 18, 2023 | 22:22

ప్రజాశక్తి-వేపాడ :   కొండకు ఆనుకుని ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఎలా నివశిస్తారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Nov 18, 2023 | 22:19

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: పట్టణ మున్సిపాలిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను, పట్టణ ప్రజల సహకారంతో అభివద్ధి పథంలో ప్రయాణిస్