District News

Nov 18, 2023 | 22:17

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరమని, పెద్దలకు వేసే వ్యాధి నిరోధక టీకాల గురించి అవగాహన అవసరమని ప్రముఖ ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ ఎ

Nov 18, 2023 | 22:17

ప్రజాశక్తి - యంత్రాంగం అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని పలు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కేంద్రాల వద్ద శనివారం ధర్నాలు, సామూహిక రిలే నిరాహారదీక్షలు జరిగాయి.

Nov 18, 2023 | 22:16

కురుపాం: వరి కోతలకు రైతులు సిద్ధమవుతున్న సందర్భంగా ముందస్తుగా వ్యవసాయ అధికారులు ఎక్కడిక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపిపి శెట్టి పద్మావతి సూచించారు.

Nov 18, 2023 | 22:13

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో సహాయ ప్రాంతీయ సంచాలకులు (అసిస్టెంట్‌ రీజినల్‌ డైరెక్టర్‌)గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రసాద్‌

Nov 18, 2023 | 22:13

పాలకొండ: రైతుల దగ్గర ప్రతి గింజ కొనాల్సిందేనని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. శనివారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

Nov 18, 2023 | 22:12

ప్రజాశక్తి-కొత్తవలస :  కొత్తవలస మండల కేంద్రంలో మూడు రోడ్లు గుంతలమయం అయ్యాయని, వెంటనే బాగుచేయాలని కోరుతూ శనివారం సిపిఎం ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు.

Nov 18, 2023 | 22:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   అంగన్వాడీ వర్కర్స్‌, ఆయాల సమస్యలు పరిష్కారం కోసం డిసెంబర్‌ 8 నుంచి సమ్మె చేయనున్నట్లు ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు తెలిపా

Nov 18, 2023 | 22:10

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌.ఎఫ్‌.ఐ) ఎన్‌.టి.ఆర్‌.జిల్లా మహాసభలు జగ్గయ్యపేట పట్టణంలో ఈ నెల 25, 26 తేదీలలో జరగనున్నాయి.

Nov 18, 2023 | 22:07

ప్రజాశక్తి - మైలవరం : 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో టిడిపి జనసేన సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జి.కొండూరు మండలంలోని గడ్డమనుగులో నిరసన చేపట్టారు.

Nov 18, 2023 | 22:05

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Nov 18, 2023 | 22:04

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :   జిల్లాలో యువకులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది.

Nov 18, 2023 | 22:04

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరవధిక దీక్షను శనివారం రాత్రి భగం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.