ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.
ప్రజాశక్తి-భట్టిప్రోలు (వేమూరు): వేమూరు మండలం చావలి గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలేము రాజ్ సుమారు 106 మంది వృద్ధులకు కళ్లజోళ్లు అందజేశారు.
ప్రజాశక్తి-బాపట్లజిల్లా: చట్టసభల్లో అన్ని కులాల సమాన ప్రాతినిధ్యం కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం బీసీలందరూ సమైక్యంగా పోరాట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశ
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: అనాది కాలం నుంచి అక్షర లిఖితమైన గ్రంథాలు మన సంస్కృతిని, చరిత్రను తెలియజేసేలా ఉన్నాయని చైతన్య సాహితి సమితి అధ్యక్షులు నాగిరెడ్డి అన్నారు.
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: యుటిపి కేసులు త్వరగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సూచించారు.