ప్రజాశక్తి-అవనిగడ్డ : దివిసీమలో 1977 నవంబర్ 19న సంభవించిన ఉప్పెన జలప్రళయంలో అసువులు బాసిన వేలాదిమంది మృతులను స్మరించుకుంటూ పలు రాజకీయ పార్టీలు వారికి ఘన నివాళులర్పించారు.
ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అంగన్వాడి జిల్లా కమిటీ కార్యదర్శి ఏ రమాదేవి అన్నారు.