Business

Mar 11, 2023 | 12:30

న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషి తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టెక్‌ మహీంద్రా కంపెనీలో చేరనున్నారని సమాచారం.

Mar 11, 2023 | 10:59

శాన్‌ఫ్రాన్సిస్కో  :   ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరో రౌండ్‌ ఉద్యోగుల కోతకు సిద్ధమౌతోంది.

Mar 11, 2023 | 08:10

 తీవ్ర సంక్షోభంలో ఎస్‌విబి  నిధుల కటకట  పెరిగిన నష్టాలు

Mar 10, 2023 | 21:32

ముంబయి : డిగ్జాన్‌, ఇతర సంస్ధలతో భాగస్వామ్యం ద్వారా వినియోగదారుల గృహోపకరణాల ఉత్పత్తులను విడుదల చేసినట్లు ఆర్జూ తెలిపింది.

Mar 10, 2023 | 21:24

ముంబయి : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యుఎల్‌) నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండిగా సంజీవ్‌ మెహతా నియమితులయ్యారు.

Mar 10, 2023 | 21:16

న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డి)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Mar 10, 2023 | 21:07

ముంబయి : టాటా గ్రూపు నుంచి 18 ఏళ్ళ తర్వాత ఓ కంపెనీ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు వస్తోంది. ఐపిఒ కోసం సెబీకి టాటా టెక్నలాజీస్‌ ప్రతిపాదన పత్రాలను సమర్పించింది.

Mar 10, 2023 | 21:02

సెన్సెక్స్‌ 671 పాయింట్ల పతనం ఒత్తిడిలో పలు అదాని షేర్లు

Mar 10, 2023 | 12:27

ముంబయి   :   అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 1 శాతం పైగా క్షీణించాయి.

Mar 09, 2023 | 21:30

సెన్సెక్స్‌ 542 పాయింట్ల పతనం

Mar 09, 2023 | 21:16

ముంబయి : విదేశీ మారకపు మార్కెట్‌లో తలెత్తే అనివార్యమైన రూపాయి అస్థిరతను నిర్వహించడానికి సన్నద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం రాజేశ్వర్‌ రావు పేర్

Mar 09, 2023 | 21:00

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నూతన గృహ రుణ గ్రహీతలకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది.