Business

Nov 30, 2022 | 21:17

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ భారత్‌లో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానులైన 1000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు ప్రకటి

Nov 30, 2022 | 08:20

ముంబయి నుంచే భారీగా విరాళాలు ఆర్‌టిఐ దరఖాస్తుకు ఎస్‌బిఐ సమాధానం ప్రజాశక్తి-న్యూఢ

Nov 29, 2022 | 22:05

ఫోర్బ్స్‌ ఇండియాా100 జాబితా వెల్లడి కుబేరుల్లో అదానీ టాప్‌ రెండో స్థానంలో అంబానీ

Nov 29, 2022 | 21:39

రిటైల్‌ డిజిటల్‌ రూపీ వచ్చేస్తోంది.. రేపటి నుంచి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం

Nov 29, 2022 | 21:36

న్యూఢిల్లీ : కార్ల తయారీదారు కియా కొత్తగా ప్రీ-ఓన్డ్‌ కార్ల వ్యాపారం 'కియా సిపిఒ'ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Nov 29, 2022 | 21:34

శాన్‌ఫ్రాన్సిస్కో : టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో జరుగుతున్న అనుహ్యా పరిణామాలను చూసి ఆపిల్‌ తన ప్రకటనలను నిలిప

Nov 29, 2022 | 21:28

న్యూఢిల్లీ : టాటా సన్స్‌ కంపెనీకి చెందిన ఎయిరిండియా (ఎఐ)లో సింగపూర్‌ విమాన కంపెనీ విస్తారా విలీనం కానుంది.

Nov 27, 2022 | 21:30

ఢిల్లీ: పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణపై నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని తెలిపారు.

Nov 26, 2022 | 21:32

ముంబయి : యూనియన్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఎఎంసి) వెల్లడించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకమని పేర్కొంది.

Nov 26, 2022 | 21:24

వాషింగ్టన్‌ : టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి రోజూ ఏదో ఒక వార్తలో నిలుస్తున్నారు. అవసరమైతే స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ప్రవేశిస్తామని తాజాగా పేర్కొన్నారు.

Nov 26, 2022 | 21:16

ముంబయి : స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రముఖ డిజిటల్‌ చెల్లింపులు వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ మరో షాక్‌ ఇచ్చింది.

Nov 26, 2022 | 21:09

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ రూ.333 కోట్ల నష్టాలను ప్రకటించింది.