Business

Feb 05, 2023 | 21:30

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది.

Feb 05, 2023 | 20:46

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 రుణ యాప్‌లను నిషేధించాలని, మరికొన్నింటిని బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Feb 04, 2023 | 22:13

న్యూఢిల్లీ : గడిచిన జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజీ కంపెనీలు లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

Feb 04, 2023 | 22:07

స్థలం కోసం ప్రభుత్వానికి ఆర్‌బిఐ దరఖాస్తు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : భారతీయ రిజర్వు బ్యారకు తన ప్రాంతీయ కార్యాలయ

Feb 04, 2023 | 21:30

రెగ్యూలేటరీ సంస్థలు చూసుకుంటారు ఎఫ్‌పిఒ ఉపసంహరణతో దేశ ప్రతిష్ట పోదు మంత్రి సీతారామన్‌ వెల్లడి

Feb 04, 2023 | 21:26

హైదరాబాద్‌ : ప్రయివేటు బీమా కంపెనీ ఎస్‌బిఐ లైఫ్‌ 'కలలు కంటే నిజం చేసుకోండి' పేరుతో కొత్త ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

Feb 04, 2023 | 21:20

న్యూఢిల్లీ : మహిళలకు సంబంధించిన ప్రీమియం కాస్మోటిక్స్‌ ఉత్పత్తుల్లో గుర్తింపు పొందిన నైకా కొత్తగా జెంటిల్‌మెన్స్‌ క్రూ బ్రాండ్‌తో పురుషుల ఉత్పత్తుల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.

Feb 04, 2023 | 21:16

హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ కంపెనీ జీస్వ్కేర్‌ హౌసింగ్‌ ఉత్తర భారతదేశానికి విస్తరించినట్లు ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ హైదరాబాద్‌, మైసూరులలో కార్యకలపాలు ప్రారంభించింది.

Feb 04, 2023 | 21:11

హైదరాబాద్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి ప్రతిష్టాత్మక డాక్టర్‌ అంజిరెడ్డి మెమోరియల్‌ తొలి ఫెలోషిప్‌ దక్కింది.

Feb 03, 2023 | 21:25

ముంబయి : అదాని కంపెనీలకు రూ.27వేల కోట్ల అప్పులు ఇచ్చినట్లు దేశంలోనే అతిపెద్ద రుణదాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) వెల్లడించింది.

Feb 03, 2023 | 21:18

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఆధారంగా అదాని గ్రూపునకు అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా వరుస కట్టి షాక్‌ ఇస్తున్నాయి.

Feb 03, 2023 | 11:53

న్యూఢిల్లీ : అదానీ గ్రూపు పన్ను ఎగవేతలు, అక్రమాలు, మోసాలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌ స్టాక్‌ మార్కెట్లలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.