Business

Feb 13, 2023 | 21:57

హెచ్‌డిఎఫ్‌సి పైలెట్‌ ప్రాజెక్టు న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఇంటర్నెట్‌ లేనప్పటికీ ఆఫ్‌లైన్

Feb 13, 2023 | 21:54

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో అధిక లాభాల వృద్థిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) అగ్రస్థానంలో ఉంది.

Feb 13, 2023 | 21:52

న్యూఢిల్లీ : ధరల కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఓ వైపున వడ్డీ రేట్లు పెంచుతుండగా.. మరోవైపు ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది.

Feb 12, 2023 | 21:30

ముంబయి: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది.

Feb 12, 2023 | 21:28

త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడి ముంబయి : ప్రముఖ ఆహార డోల్‌ డెలివరీ సంస్థ జమాటో భారత్‌లో తన కార్యాకలాపాలను భారీగా కు

Feb 12, 2023 | 16:30

వాషింగ్టన్‌:ఫేస్‌బుక్‌ మాతఅసంస్థ మెటా గత ఏడాది నవంబరులో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది.

Feb 11, 2023 | 21:36

న్యూఢిల్లీ : గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడానికి వీలుగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడానికి ఐఒ టెక్‌తో సిన్జెంటా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

Feb 11, 2023 | 21:31

అదాని కేసును చూసుకుంటాయి ఆర్‌బిఐ బోర్డుతో భేటీ ద్రవ్యోల్బణం 5.3 శాతానికి తగ్గొచ్చు : శక్తికాంత దాస్‌

Feb 11, 2023 | 21:27

బెంగళూరు : దేశంలో ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శిలాజ ఇంధనాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని ఎస్సార్‌ కాపిటల్‌ డైరెక్టర్‌, ఎస్సార్‌ ఆయిల్‌ యుకె బోర్డు ఛైర్మన్‌ ప్

Feb 11, 2023 | 21:23

ముంబయి : ఎయిర్‌ ఏసియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) భారీ జరమానా విధించింది. పైలెట్ల శిక్షణలో వైఫల్యం చెందినందుకు రూ.20 లక్షల జరిమానా వేసింది.

Feb 11, 2023 | 21:13

న్యూఢిల్లీ : అదాని గ్రూపునకు చెందిన మూడు కంపెనీల షేర్లను తనఖాగా పెట్టుకున్నామని ఎస్‌బిఐ క్యాప్‌ ట్రస్టీ కో వెల్లడించింది. దీంతో రుణాలు ఇచ్చినట్లు బిఎస్‌ఇకి సమాచారం ఇచ్చింది.

Feb 10, 2023 | 21:31

న్యూఢిల్లీ : అదాని కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీ మూడిస్‌ భారీ షాక్‌ ఇచ్చింది.