Business

Feb 10, 2023 | 21:19

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో సర్చెంజన్‌ యాహు తన ఉద్యోగుల్లోంచి 20 శాతం పైగా మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Feb 10, 2023 | 21:17

అదానీ గ్రూపు వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌. నరసింహ, జస్టిస్‌ జెబి. పార్థివాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

Feb 10, 2023 | 21:15

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పని చేస్తున్న తన ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Feb 10, 2023 | 11:38

వాషింగ్టన్‌ : ప్రముఖ టెక్‌ సంస్థ యాహూ ఉద్యోగులపై వేటు వేయనుంది. సుమారు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది.

Feb 10, 2023 | 11:27

క్యూ3లో రూ.8,334 కోట్ల లాభాలు రూ.1.11 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయం ముంబయి :

Feb 09, 2023 | 20:58

క్యూ3లో రూ.8,334 కోట్ల లాభాలు రూ.1.11 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయం ముంబయి :

Feb 09, 2023 | 20:47

హైదరాబాద్‌ : దేశంలోనే తొలిసారిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రూపొందించిన విద్యుత్తుతో నడిచే టిప్పర్‌ను బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రదర్శించి

Feb 09, 2023 | 20:46

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌కు అంతర్జాతీయ బ్లూమ్‌బర్గ్‌ జెండర్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌(జిఇఐ) 2023లో చోటు దక్కించు

Feb 09, 2023 | 20:38

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2022-23 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.62.5 కోట్ల నికర లాభాలు సాధించింది.

Feb 09, 2023 | 11:14

లాస్‌ఏంజెల్స్‌ : అమెరికన్‌ కంపెనీలు వరుస కట్టి ఆర్థిక అనిశ్చిత్తి భయాల్లో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.

Feb 09, 2023 | 09:33

14 నుంచి 24 వరకు నిర్వహణ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వచ్చే నెలలో విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించే గ్లోబల్‌ ఇన

Feb 08, 2023 | 21:30

ముంబయి : భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) వరుసగా ఆరోసారి వడ్డీ రేటు బాదుడును కొనసాగించింది.