Apr 10,2022 12:41

ప్రజాశక్తి - విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో టూకే రన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ విజయవంతం చేయాలని పిలుపునిస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రెండు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు.