
పరీక్ష రాస్తున్న అభ్యర్థులు
ప్రజాశక్తి పాడేరు : సివిల్స్ ఉచిత శిక్షణకు రెండవ దశరాత పరీక్షకు 503 మంది అభ్యర్థులు హరయ్యారు. సివిల్స్ ఉచిత శిక్షణకు ఆదివారం తలరిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాల, ఏపీఆర్జేసీ కళాశాలలో రెండవ దశరథ పరీక్షలు నిర్వహించారు. తలార్ సింగి పాఠశాలకు మంది 265 అభ్యర్థులను కేటాయించగా 257 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీఆర్జేసీ కళాశాలకు 264 మంది అభ్యర్థులను కేటాయించగా 246 మంది అభ్యర్థుల రెండవ దశ పరీక్షకు హాజరయ్యారు.