కమ్యూనిస్టు ప్రణాళిక రెండో భాగంలో మార్క్స్-ఏంగెల్స్ కార్మిక వర్గానికీ, కమ్యూనిస్టులకూ మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివ
అమ్మ తర్వాత అమ్మలా చిన్నారుల ఆలనాపాలనా చూస్తూ, గర్భిణీలకు పోషకాహారం అందిస్తూ అనిర్వచనీయమైన సేవలందిస
35 కోట్లకు పైగా గ్రామీణ పేదలు వ్యవసాయం, గ్రామీణ ఉపాధి హామీ పథకంపౖౖె ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు.
సమాఖ్య స్వభావాన్ని సంరక్షించేందుకు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై మోడీ ప్రభుత్వ దాడిని తిప్పికొట్టేందుకు
ఫ్యూడలిజాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన బూర్జువా వర్గం బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధనాలను సృష్టించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నాటి అంచనాల ప్రకారం మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం దారుణం.
మన దేశంలో 4-జి సేవలు ప్రారంభమై ఏడేళ్ళు గడిచిపోయాయి.
నరేంద్ర మోడీ సర్కార్ అధికారానికి వచ్చిన ఏడాది అంటే... 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రూ.53,11,980 కోట్లు.
బూర్జువా వర్గం చారిత్రకంగా అత్యంత విప్లవకరమైన పాత్ర పోషించిందని చెబుతూ అది ఉత్పత్తి సంబంధాల్లో ఎంతటి మహత్తరమైన మార్పులు
ఎల్ఐసిని తెగనమ్మడానికి మోడీ ప్రభుత్వం బరితెగిస్తున్న తీరు అత్యంత దుర్మార్గం.
''అందరూ శాకాహారులే, కాని బుట్టలో రొయ్యలు మాయం'' అన్న చందాన ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.
సైన్స్ ఎప్పుడూ వాస్తవాలపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకాల ఆధారంగా మనుగడ సాగిస్తుంది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved