Business

Jun 20, 2023 | 21:21

ముంబయి : దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకులు, ఆధార్‌ ఆవిష్కర్త నందన్‌ నిలేకని తాను చదువుకున్న ఐఐటి బాంబేకు ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం అంది

Jun 20, 2023 | 21:19

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఎస్‌బిఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వామినాథన్‌ జానకిరామన్‌ నియమితులయ్యారు.

Jun 20, 2023 | 21:15

హైదరాబాద్‌ : పని చేసేందుకు అత్యుత్తమ కంపెనీలో ఒక్కటిగా తమ సంస్థ నిలిచిందని ప్రీమియర్‌ కన్య్సూమర్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ కంపెనీ సింక్రోనీ వెల్లడించింది.

Jun 20, 2023 | 21:13

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా ఆవిష్కరించిన గెలాక్సీ సీరిస్‌లో ఎఫ్‌54 5జి అమ్మకాలను ప్రారంభించినట్లు తెలిపింది.

Jun 19, 2023 | 21:04

ఎన్‌ఎస్‌ ఎయిర్‌లైన్స్‌కు 85 శాతం వాటా హైదరాబాద్‌ : వచ్చే మూడు, నాలుగు నెలల్లో ట్రూజెట్‌ విమాన సేవలను పునరుద్

Jun 19, 2023 | 21:02

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల రూ.2,000 నోట్ల ఉపసంహరించుకోవాలని ప్రకటించడంతో దేశంలో వినిమయం పెరగనుందని ఎస్‌బిఐ రీసెర్చ్‌ ఓ నివేదికలో పేర్కొంది.

Jun 19, 2023 | 20:59

ఎలెక్టా ఇండియా ఎండి వెల్లడి హైదరాబాద్‌ : క్యాన్సర్‌ చికిత్సలో వినూత్న పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా తమ సంస

Jun 19, 2023 | 20:54

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ప్రీమియం ఎస్‌యువి ఇన్విక్టోను జులై 5న ఇది మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

Jun 19, 2023 | 20:52

హైదరాబాద్‌ : ప్రముఖ బీమా కంపెనీ ఎస్‌బిఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ హైదరాబాద్‌లో తన నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది.

Jun 18, 2023 | 21:30

ఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 2030 నాటికి కొత్తతరం ఇంధన వ్యాపారాల ద్వారా 10-15 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని ప్రముఖ నివేద

Jun 18, 2023 | 12:10

న్యూఢిల్లీ :   పెద్ద మొత్తంలో కనిపించకుండా పోయిన రూ. 500 నోట్లపై వచ్చిన మీడియా కథనాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది.

Jun 17, 2023 | 22:29

రూ.500 నోట్లపై పొంతన లేని లెక్కలు హైదరాబాద్‌ : భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032 కోట్లు గల్లంతయ్యాయి.