Business

Aug 05, 2023 | 21:02

తగ్గిన చిన్న మొత్తాల నికర వసూళ్లు 11 ఏళ్లలో తొలిసారి పతనం న్యూఢిల్లీ :

Aug 05, 2023 | 20:56

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.

Aug 05, 2023 | 20:54

బెంగళూరు : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై చెప్పారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ లోబో రాజీనామా చేశారు.

Aug 05, 2023 | 20:52

న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం) ఈ నెల 28న జరుగనుంది.

Aug 04, 2023 | 21:31

న్యూఢిల్లీ : వెల్‌ స్పన్‌ గ్రూప్‌నకు చెందిన వినూత్నమైన ఫ్లోరింగ్‌ సొల్యూషన్‌లను అందించే వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఇన్స్‌ట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐఒడి) గ

Aug 04, 2023 | 21:25

ముంబయి : అంతర్జాతీయ సౌండ్‌ రికార్డింగ్‌ లైసెన్స్‌లు కలిగిన ఫోనోగ్రాపిక్‌ ఫర్ఫామేన్స్‌ లిమిటెడ్‌ (పిపిఎల్‌) ఇండియా స్వతంత్ర డైరెక్టర్‌గా సంజయ్ టాండన్‌ నియమితులయ్యారు.

Aug 04, 2023 | 21:20

న్యూఢిల్లీ : ప్రముఖ కళ్లజోళ్ల తయారీ, విక్రయదారు ఎస్సిలర్‌ ఇండియాకు ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ ప్రచారకర్తగా వ్యవహారించనున్నారు.

Aug 04, 2023 | 21:15

న్యూఢిల్లీ : సహారా గ్రూపునకు చెందిన నాలుగు సంస్థలు ప్రజల నుంచి అక్రమంగా నిధులు సమీకరించిన మొత్తాన్ని ఎట్టకేలకు కేంద్రం తిరిగి చెల్లించడం ప్రారంభించింది.

Aug 04, 2023 | 21:10

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 56.04 శాతం వృద్థితో రూ.3,683.87 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది.

Aug 04, 2023 | 12:57

ముంబయి :  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Aug 03, 2023 | 21:30

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ అధినేత పవన్‌ కుమార్‌ ముంజల్‌ నివాసాల్లో అనాధికార విదేశీ కరెన్సీ, పసిడి, వజ్రాభరణాలు లభ్యం అయ్యాయి.