ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు ఆర్టిసి 2 డిపో మేనేజర్ కార్మికుల పట్ల అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎస్డబ్ల్యూఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు
ప్రజాశక్తి - నెల్లూరు సిటీ : ముమ్మాటికి ధర్మారెడ్డి టిటిడిఒ ఈఒగా కొనసాగే అర్హతలేదని, ఆయన ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని, చర్చకు సిద్ధమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమ
ప్రజాశక్తి -సైదాపురం :మండల కేంద్రమైన సైదాపురంలో వినియోగదారుల అవసరాల నిమిత్తం, అదనంగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు.