Business

May 16, 2023 | 20:51

ముంబయి : మే 16న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డ్‌ భేటీ కానుంది.

May 16, 2023 | 20:47

న్యూఢిల్లీ : కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) నూతన ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌ నియమితులయ్యారు.

May 16, 2023 | 20:44

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సూర్యోదయ్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బి) రూ.39 కోట్

May 16, 2023 | 15:56

న్యూఢిల్లీ   :   టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్‌ ఉద్యోగులపై వేటుకి సిద్ధమైంది.

May 15, 2023 | 19:09

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రోజంతా లాభాల బాట పట్టాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అలాగే పయనించాయి.

May 15, 2023 | 19:06

 న్యూఢిల్లీ: అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు (క్యూఐబీ) షేర్ల విక్రయం ద్వారా మొత్తం రూ.21,000 కోట్లు సమీకరించనున్నట్లు గౌతమ్‌ అదానీకి చెందిన రెండు కంపెనీలు ప్రకటించాయి.

May 15, 2023 | 19:03

దేశంలో మార్కెట్‌ ధరలు మరింత తగ్గాయి ఈ ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ 4.7 శాతానికి తగ్గింది.

May 14, 2023 | 21:30

ఢిల్లీ: కంపెనీ చరిత్రలోనే ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని హీరోమోటోకార్ప్‌ సీఈఓ నిరంజన్‌ గుప్తా తెలిపారు.

May 13, 2023 | 21:39

హైదరాబాద్‌ : ప్రయివేటు టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (విఐ) గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. క్రమంగా ఖాతాదారులు చేజారిపోతున్నారు.

May 13, 2023 | 21:36

న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్‌ తన నెట్‌వర్క్‌ను 500 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లకు విస్తరించింది.

May 13, 2023 | 21:34

న్యూఢిల్లీ : రాధాకిషన్‌ దామానికి చెందిన డిమార్ట్‌ లాభాలు మరింత పెరిగాయి.

May 13, 2023 | 21:32

యుబిఎస్‌ సిఇఒ సెర్జియో ఎర్మొట్టి