Business

Oct 21, 2022 | 21:15

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో :మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) గ్రూప్‌లో భాగమైన ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఒజిఎల్‌) పది ఎలక్ట్రిక్‌ బస్సులను తిరుమల తిరుపతి ద

Oct 21, 2022 | 21:07

ఫ్లోరిడా : ప్రస్తుత మందగమన కాలం వచ్చే ఏడాదిన్నర వరకు కొనసాగవచ్చని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. 2024 మార్చి వరకు మాంద్యం ఉండొచ్చని అంచనా వేశారు.

Oct 21, 2022 | 21:00

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ (కెవైబి) 52 శాతం వృద్థితో రూ.250 కోట్ల నికర లాభాలు సాధించింది.

Oct 20, 2022 | 21:20

సకాలంలో చెల్లింపులు జరగాలి మహిళలకు అవకాశాలు పెంచాలి డల్‌బర్గ్‌ అడ్వైజర్స్‌ అధ్యయనం వెల్లడి<

Oct 20, 2022 | 21:17

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Oct 20, 2022 | 21:16

న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో స్టీల్‌ ధరలు 40 శాతం తగ్గి టన్ను రూ.57,000కు దిగివచ్చినట్లు స్టీల్‌మింట్‌ తెలిపింది.

Oct 20, 2022 | 21:13

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో : ప్రయివేటు రంగంలోని దిగ్గజ గృహ రుణ జారీ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 14 శాఖలకు విస్తరించినట్లు ప

Oct 20, 2022 | 21:11

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యుబిఐ) 21.07 శాతం వృద్థితో రూ.1,848 క

Oct 20, 2022 | 21:10

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ షావోమీ ఇండియా దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటించింది.

Oct 20, 2022 | 21:03

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.

Oct 19, 2022 | 22:15

చరిత్రలోనే అతి కనిష్టానికి రూపాయి

Oct 19, 2022 | 21:25

న్యూఢిల్లీ : బంగారం ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.