Business

Feb 25, 2023 | 21:32

న్యూఢిల్లీ : కేవలం విద్యుత్‌ వాహన క్యాబ్‌లకు మాత్రమే అనుమతించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉబెర్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Feb 25, 2023 | 21:22

న్యూఢిల్లీ : జాక్‌మాకు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ ఆంట్‌ గ్రూప్‌ పేటియంలో వాటాలను విక్రయించనుందని రిపోర్టులు వస్తున్నాయి.

Feb 25, 2023 | 21:12

ముంబయి :ముంబయి : భారత విదేశీ మారకం నిల్వలు వరుసగా మూడో వారంలోనూ పతనమై.. 11 వారాల కనిష్టానికి తగ్గాయి.

Feb 25, 2023 | 21:05

జిడిపి గణంకాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి వచ్చే వారంలోనూ అప్రమత్తత ముంబయి : మార్కెట్లలో వరుస

Feb 25, 2023 | 10:30

న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వచ్చి నెల దాటుతున్నా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పతనం కొనసాగుతూనే ఉంది.

Feb 24, 2023 | 21:34

ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్‌ కంపెనీలను మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది.

Feb 24, 2023 | 21:26

డిల్లీ: ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌ . తమ సేవలను భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Feb 24, 2023 | 21:22

ఢిల్లీ: యూట్యూబ్‌లో ఏదైనా వీడియో నచ్చితే దాన్ని ఇతరులకు షేర్‌ చేస్తాం. కొన్నిసార్లు అందులోని ఆడియో ఇతర భాషలో ఉంటే అవతలి వ్యక్తికి అర్థంకాదు.

Feb 23, 2023 | 22:18

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదోరోజూ నష్టాల్లో ముగిశాయి.

Feb 23, 2023 | 07:32

 సెన్సెక్స్‌ 928 పాయింట్లు ఫట్‌  రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి  బోరుమన్న మదుపర్లు

Feb 22, 2023 | 20:17

న్యూయార్క్‌ : ఆర్థిక మాంద్యం భయాలు టెక్‌ కంపెనీలను గడగడలాడిస్తున్నాయి. భవిష్యత్తు రోజులు ఎలా ఉంటాయోననే భయాల్లో పొదుపు చర్యలకు దిగుతున్నాయి.

Feb 22, 2023 | 20:11

ప్రారంభ ధర రూ.24 లక్షలు న్యూఢిల్లీ : బిఎండబ్ల్యు మోటోరడ్‌ తన 100 ఏళ్ల వార్షికోత్సవం సందర్బంగా స్పెషల్‌ ఎడిషన్‌లో రెండు కొత్త వేరియంట్‌