Nov 21,2023 20:28

ఆకివీడు: రూ.2 కోట్లతో చిన్న గ్రామంలో ఇంత పెద్ద చర్చి నిర్మించడం ఆనందంగా ఉందని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు అన్నారు. చిన్నమిల్లి పాడులో నిర్మించిన చర్చిని మంగళవారం మోషన్‌రాజు ప్రారంభించి మాట్లాడారు. ఎంఎల్‌ఎ మంతెన రామ రాజు, డిసిసిబి ఛైర్మన్‌ నరసింహరాజు పాల్గొన్నారు.