చారిత్రాత్మకంగా స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎటువంటి పాత్రనూ పోషించలేదు.
చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో మితిమీరిన జాప్యం, అత్యధిక వ్యాజ్యాల్లో ఉన్నత స్థాయి దర్
ఆర్ఎస్ఎస్ వాణి ఆర్గనైజర్ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి?
ఈ ఛానళ్ళకు ప్రజలు పట్టరు. జీవితపు విలువలు నిలబెట్టాలని వుండదు.
చాలా కాలం తరువాత తెరుచుకున్న సర్కారీ బడులలో ఉపాధ్యాయులపై అనేక రకాల బోధనేతర పనులను రుద్దుతోంది విద్యా శాఖ.
భారతదేశ చరిత్రలో స్వాతంత్య్ర పోరాటం ఒక వీరగాథ. ఈ వీరగాథకు తాము మాత్రమే గుత్తాధిపతులమని కాంగ్రెసు చెప్పుకోజాలదు.
భారత వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
కేంద్రంలోని మితవాద మోడీ ప్రభుత్వం భారత దేశాన్ని టోకుగా అమ్మకానికి పెట్టింది.
- ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ రాజకీయాలలో వ్యూహాత్మకంగా ఎంతో కీలక స్ధానంలో ఉన్నది.
పేదలకిచ్చిన అసైన్డ్ భూములు, ఇళ్ళ స్థలాలు లబ్ధి పొందినవారు, వారి వారసులు తరతరాలుగా అనుభవించాలేగానీ అమ్మకూడదు.
నగరాలు, పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్, చెత్త నిర్వహణ పన్నులు మోదాలన్న ప్రభుత్వ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు
దేశాధ్యక్షుడిగా తన తొలి ప్రసంగం లోనే నయా ఉదారవాద విధానాలను ఒక 'విపత్తు'గా, ఒక 'దుర్ఘటన'గా పేర్కొన్నారు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రెడార్.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved