Business

May 28, 2023 | 21:30

ఢిల్లీ: క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

May 27, 2023 | 21:30

న్యూఢిల్లీ : పసిడి ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.

May 27, 2023 | 21:25

భోపాల్‌ : విద్యుత్‌ వాహనాల తయారీదారు ఎనిగ్మా ఆటోమొబైల్స్‌ కొత్తగా జిటి450, క్రింక్‌ హైస్పీడ్‌ వేరియంట్‌ ఇ-స్కూటర్‌లను ఆవిష్కరించింది.

May 27, 2023 | 21:20

న్యూఢిల్లీ : వచ్చే 2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అన్నారు.

May 27, 2023 | 21:15

న్యూఢిల్లీ : దీర్ఘకాలిక సంపదను పొందడానికి కొత్త డెట్‌ ఫండ్‌ను విడుదల చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది.

May 27, 2023 | 21:10

హైదరాబాద్‌ : పిఎస్‌బిల్లో అత్యంత మెరుగైన ప్రగతి కనబర్చిన వాటిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) టాప్‌లో నిలిచింది.

May 26, 2023 | 21:30

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో:గృహ రుణాల జారీ సంస్థ ఐసిఐసిఐ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి) తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలో 12 శాఖలకు విస్తరించినట్ల

May 26, 2023 | 21:23

హైదరాబాద్‌ : దేశంలోని 600 పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని ఎక్సెల్‌ఆర్‌ వ్యవస్థాపకుడు రామ్‌ తవ్వా తెలిపారు.

May 26, 2023 | 21:16

న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ)తో మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని గూగుల్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ఎరిక్‌ స్మిత్‌ హెచ్చరించారు.

May 26, 2023 | 21:10

బెంగళూరు : ప్రముఖ చెల్లింపుల వేదిక ఫోన్‌పేలో యుపిఐ చెల్లింపులకు వీలుగా విజయవంతంగా రూపే క్రెడిట్‌ కార్డ్‌ను అనుసంధానం సదుపాయాన్ని కల్పించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

May 26, 2023 | 21:05

- చలామణీకి అవకాశం ఇవ్వొద్దు - పెద్ద నోటును నిరాకరిస్తున్న వ్యాపారస్తులు - సెప్టెంబర్‌ తర్వాత కొనసాగించొచ్చు - లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడి