Business

Dec 07, 2022 | 20:44

ముంబయి : ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం స్టాక్‌ మార్కెట్లకు రుచించలేదు.

Dec 06, 2022 | 21:00

అమ్మకానికి మెజారిటీ వాటాలు న్యూఢిల్లీ : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను విదేశీ శక

Dec 06, 2022 | 20:56

బెంగళూరు : వచ్చే 2030 నాటికి విద్యుత్‌ వాహనాలు (ఇవి) దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలను అధిగమిస్తాయని యుగౌ ఇవి ఓ రిపోర్టులో అంచనా వేసింది.

Dec 06, 2022 | 20:53

హైదరాబాద్‌ : డిసెంబర్‌ 9న దేశ వ్యాప్తంగా 1,150 నగరాల్లో 5,500 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తెలిపింది.

Dec 06, 2022 | 20:48

పరిహారం చెల్లింపులో వెనుకడుగు న్యూయార్క్‌ : ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఇటీవల తొలగించిన తమ 11వేల మంది ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోంది.

Dec 06, 2022 | 20:46

న్యూఢిల్లీ : కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ మరో విశేష ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.

Dec 06, 2022 | 20:40

ముంబయి : జంతువుల హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌, ఫీడ్‌ సంస్థ అజుని బయోటెక్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌ 7 నుంచి రైట్‌ ఇష్యూను తెరుస్తున్నట్లు ప్రకటించింది.

Dec 06, 2022 | 20:34

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.

Dec 05, 2022 | 18:15

వాషింగ్టన్‌  :   కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్‌ సంస్థ ... ఇప్పుడు తొలగింపునకు సిద్ధమైంది.

Dec 02, 2022 | 23:07

రెండేళ్లలో భారీగా పెరిగిన పెట్టుబడులు న్యూఢిల్లీ : ఎల్‌ఐసి .. ఈ పేరు వింటే ప్రజలకే కాదు...

Dec 02, 2022 | 21:30

ప్రభుత్వంతో అమరరాజా గ్రూప్‌ ఒప్పందం పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం : మంత్రి కెటిఆర్‌

Dec 02, 2022 | 21:24

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపనీ మారుతి సుజుకి తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఏడాది జనవరి నుంచి మోడళ్ల వారీగా పెంపు ఉండబోతోందని..