Business

Jun 02, 2023 | 21:24

న్యూఢిల్లీ : రోజుకు రూ.133 కన్నా తక్కువతో అంతర్జాతీయ రోమింగ్‌ ప్లాన్‌ అందిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Jun 02, 2023 | 21:18

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనుంది.

Jun 02, 2023 | 21:15

న్యూఢిల్లీ : అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఎడబ్ల్యుఎస్‌) ఇండియా హెడ్‌ పునీత్‌ చండోక్‌ రాజీనామా చేశారు.

Jun 02, 2023 | 21:07

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ కంపెనీ లాభాలు 184.05 శాతం పెరిగి రూ.20.80 కోట్లుగా నమోదయ్యాయి.

Jun 02, 2023 | 21:02

కేంద్ర ఖజానాకు రూ.4వేల కోట్లుపైనే

Jun 01, 2023 | 22:00

మేలో రూ.1.57 లక్షల కోట్ల రాబడి న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అంచనాలు మించి ప్రజల నుంచి పన్ను వసూళ్లను రాబడుత

Jun 01, 2023 | 21:55

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను రోజు రోజుకు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం..

Jun 01, 2023 | 21:40

ముంబయి : ప్యూచర్‌ జెనరాలి ఇండియా కొత్తగా డిఐవై హెల్త్‌ పాలసీని ఆవిష్కరించింది. గురువారం ఆ సంస్థ ఎండి, సిఇఒ అనూప్‌ రౌ వర్చూవల్‌గా మీడియాతో మాట్లాడుతూ..

Jun 01, 2023 | 21:32

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ ఏసర్‌ ద్వారా కొత్త గూగుల్‌ టివిల శ్రేణీని భారత్‌లో విడుదల చేసినట్లు ఇండ్‌కల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది.

Jun 01, 2023 | 21:31

న్యూఢిల్లీ : ద్విచక్ర విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ కొత్తగా మార్కెట్లోకి 450ఎస్‌ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Jun 01, 2023 | 21:31

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను రోజురోజుకూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం..

Jun 01, 2023 | 21:25

హైదరాబాద్‌ : ఇమేజింగ్‌ టెక్నాలజీ అగ్రగామి సంస్థ నికాన్‌ ఇండియా తమ సరికొత్త మిర్రర్‌లెస్‌ ఇమేజింగ్‌ మాస్టర్‌ పీస్‌ నికాన్‌ జడ్‌8ను ప్రదర్శించింది.