ప్రజాశక్తి -నక్కపల్లి :అస్తవ్యస్తంగా ఉపమాక పుష్కరిణి అనే వార్త సోమవారం ప్రజాశక్తిలో ప్రచురణ మవ్వడంతో వైస్ ఎంపీపీ నానాజీ, స్థానిక నాయకులు శీరం నరసింహమూర్తి, కొప్పిశెట్టి హరిబాబు, క
ప్రజాశక్తి -కొత్తకోట:ప్రకతి వ్యవసాయంతో ఆరోగ్య కరమైన ఆహారం లభిస్తోందని ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకోవాలని మండల వ్యవసాయశాఖ ఎంటి రామలక్ష్మి సూచించారు.
మండలంలోని ఆర్ల శివారు కొండలపై ఉన్న గిరిజన గ్రామం పిత్రిగెడ్డను సోమవారం నర్సీపట్నం ఆర్డిఒ హెచ్వి జయరాం సందర్శిం చారు. తమకు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామ
ప్రజాశక్తి - కశింకోట : ఈనెల 5న రేయన్ రే సోటాకన్ కరాటీ డు ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్ ఇంటర్ కరాటీ చాపీయన్ షిప్ పోటీల్లో సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ప్రజాశక్తి-మాకవరపాలెం:మండలంలోని జి వెంకటాపురం శివారు నగరం గ్రామంలో దళితలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.