National

Nov 21, 2023 | 12:25

జైపూర్‌ :   తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

Nov 21, 2023 | 11:45

డెహ్రాడూన్‌ :   ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Nov 21, 2023 | 10:55

చెన్నై : శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ (83) కన్నుమూశారు.

Nov 21, 2023 | 10:30

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది

Nov 21, 2023 | 10:24

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.

Nov 21, 2023 | 10:12

రైతుల మద్దతుతో గెలుపు ఖాయం : సిపిఎం అభ్యర్థి బల్వాన్‌ పునియా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లో పండ

Nov 21, 2023 | 10:10

అహ్మదాబాద్‌ : ఆస్ట్రేలియా ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టుకొని సంబరాలు చేసుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో పెను దుమారాన్ని లేపుతోంది.

Nov 21, 2023 | 09:19

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని

Nov 20, 2023 | 17:00

న్యూఢిల్లీ :   అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం, నగదు, డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

Nov 20, 2023 | 15:26

చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది.

Nov 20, 2023 | 13:20

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Nov 20, 2023 | 12:30

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుండి తెరుచుకున్నాయి.