ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి శంకుస్థాపన చేసి ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు.
జన చైతన్యం కోసం జీవితాలను త్యాగం చేసిన వైజ్ఞానిక రంగ కార్యకర్తలు మన దేశంలో ఎందరో ఉన్నారు.
అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర శాసనసభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చేసిన ప్రకటన ఆహ్వానించదగింద
జిఎస్టి అమలు లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు కేవలం మూడే మూడు సరుకుల మీద పన్నులు విధించే అధికారాన్ని కలిగివున్నాయి.
దేశ నలుమూలల నుంచి ప్రజలు ఖర్తూమ్కు పెద్దయెత్తున కదలి రావడంతో మిలిటరీ పాలకులు పౌర నాయకులతో హడావుడిగా చర్చలు జరిపి సార్వభౌమత్వ మండలి పాలనను
- బి. ప్రభావతి
మూడు రాజధానులు, క్రిడా చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం నాటకీయంగా ఉపసంహరించుకుంది.
సి.బి.ఐ, ఇ.డి - ఈ రెండు కేంద్ర సంస్థల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న రెండేళ్ళ నుంచి ఐదేళ్ళకు ప
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల తరబడి ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర
అసాధారణ స్థాయిలో కురిసిన వర్షాలు రాయలసీమను అతలాకుతలం చేశాయి.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్య విధానం వలన శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు పడిపోవడమే గాక ఉపాధి అదనంగా కల్పించినది
చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) 19వ కేంద్ర కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశాలు నవంబరు 11వ తేదీన ముగిశాయి.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved