National

Nov 18, 2023 | 09:48

న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు బిజిందర్‌ నాథ్‌ గోస్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు.

Nov 18, 2023 | 08:51

హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.58,000 కోట్లు బకాయిలు వెంటనే విడుదలజేయాలని డిమాండ్‌ ఆందోళన ఉధృతికి ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు

Nov 17, 2023 | 17:48

విజయవాడ :   ఏప్రిల్‌ , అక్టోబర్‌ మధ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్‌) జోన్‌లో సుమారు 15.75 కోట్ల మంది ప్రయాణించారు.

Nov 17, 2023 | 17:05

న్యూఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత రోజురోజుకీ పడిపోతుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Nov 17, 2023 | 16:07

ఇంఫాల్‌ :    ఇండెగ్నియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) 'స్వీయ -పాలన' హెచ్చరికపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది.

Nov 17, 2023 | 12:54

కుల్గామ్‌ : భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారని శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

Nov 17, 2023 | 11:27

సాయంత్రం 5 .00 గంటలకు మధ్యప్రదేశ్‌లో 71 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 67 శాతం 

Nov 17, 2023 | 11:26

లక్నో : బిజెపి పాలనలోని ఉత్తర్‌ ప్రదేశ్‌లో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Nov 17, 2023 | 11:09

ప్రజాసమస్యలపై పోరాడే తమ్మినేనికే ఓట్లు వేయండి ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో  : ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో న

Nov 17, 2023 | 11:06

జలంధర్‌ : ఘాద్రి ఉద్యమ వారసత్వాన్ని సిపిఎం దేశ నలుమూలలకు తీసుకు వెళుతుందని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు తెలిపారు.

Nov 17, 2023 | 10:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠశాలల్లో బాలికలు, మరుగుదొడ్ల సంఖ్య నిష్పత్తికి సంబంధించి జాతీయ నమూనాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యా

Nov 17, 2023 | 10:28

ముంబయి : సుబ్రతా రారు మరణించినప్పటికీ సహారా గ్రూపునపై కేసులు యథాతథంగా కొనసాగుతాయని సెక్యూరిటీస్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్‌ మధాబీ పూ