Business

Mar 21, 2023 | 20:49

హైదరాబాద్‌: కియా ఇండియా కొత్తగా బిఎస్‌6 ఫేస్‌2 నిబంధనలతో నూతన వాహనాలను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

Mar 21, 2023 | 10:28

వాషింగ్టన్‌ : ప్రముఖ టెక్‌ దిగ్గజం అమెజాన్‌ మరో 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది.

Mar 20, 2023 | 22:09

ఒకే రోజు రూ.1400 ప్రియం న్యూఢిల్లీ : పేద, సామాన్యులు ఇక బంగారం కొనలేరేమో. పది గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.60వేలు దాటింది.

Mar 20, 2023 | 21:39

ఇంట్రాడేలో 900 పాయింట్లు ఫట్‌ ముంబయి : బ్యాంకింగ్‌ సంక్షోభ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్

Mar 20, 2023 | 21:37

అప్రమత్తం కాకుంటే అనర్థమే హైదరాబాద్‌ : దేశంలో 7.7 కోట్ల మంది పైగా మధుమేహంతో బాధపడుతున్నారని అబాట్‌ న్యూట్రిషన్‌ బిజినెస్‌ మెడికల్‌ అఫైర

Mar 20, 2023 | 21:35

హైదరాబాద్‌ : కార్పొరేట్‌ ట్రావెల్స్‌ను అందించే యాత్ర ఆన్‌లైన్‌ లిమిటెడ్‌ తమ తాజా ప్రచారం కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపిం

Mar 19, 2023 | 21:30

న్యూఢిల్లీ :న్యూఢిల్లీ: ప్రీపెయిడ్‌, పోస్టుపెయిడ్‌ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. రూ.

Mar 18, 2023 | 21:32

విజయవాడ : సోని ఇండియా తమ విజయవాడలోని అల్పా కస్టమర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ను ఆధునీకరించినట్లు తెలిపింది.

Mar 18, 2023 | 21:26

హైదరాబాద్‌ : ఆతిథ్య వేదిక ఓయో కొత్తగా హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటళ్లను జోడించనున్నట్లు తెలిపింది. 2023కి గాను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొంది.

Mar 18, 2023 | 21:16

ముంబయి : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్‌డిఎఫ్‌సికి రిజర్వ్‌ బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. పలు నిబంధనలు ఉల్లఘించినందుకు గాను రూ.5 లక్షల జరిమానా విధించింది.

Mar 18, 2023 | 21:08

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు ఆరు శాతం దిగువనే చోటు చేసుకోనుందని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) అం

Mar 18, 2023 | 21:08

కొనుగోలుకు చర్చలు