Business

Aug 19, 2023 | 22:31

హైదరాబాద్‌ : ఎపిపిఎస్‌సి ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాలలో శ్రీచైతన్య ఐఎఎస్‌ అకాడమి విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Aug 19, 2023 | 22:26

 ఉద్యోగులకు మెటా హెచ్చరిక న్యూఢిల్లీ : ఉద్యోగులు తప్పకుండా కార్యాలయాలకు రావాల్సిందేనని మెటా తమ సిబ్బందికి స్

Aug 19, 2023 | 22:24

 వైరింగ్‌లో సమస్యలు.. న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) విక్రయిస్తోన

Aug 19, 2023 | 22:21

న్యూఢిల్లీ : ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Aug 19, 2023 | 22:21

న్యూఢిల్లీ : నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ)తో కలిసి ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డ్‌ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింద

Aug 19, 2023 | 17:25

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎమిరిటస్‌ రతన్‌ టాటాను మమారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించారు.

Aug 19, 2023 | 11:11

బీజింగ్‌ : అమెరికన్‌ బ్యాంక్‌ల పరపతికి కోత పెట్టిన మూడీస్‌ బాటలోనే ఫిచ్‌ రేటింగ్స్‌ నిర్ణయం తీసుకోనుందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి.

Aug 19, 2023 | 11:10

న్యూఢిల్లీ : పలు కారణాలతో రుణాలు చెల్లించలేక, దివాలా తీసిన వారిపై బ్యాంక్‌లు భారీగా విధించే అదనపు ఛార్జీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

Aug 18, 2023 | 21:30

న్యూఢిల్లీ : జిఎంఎం ఫడ్లర్‌లో 13.56 శాతం వాటాలను ఫడ్లర్‌ విక్రయించింది.

Aug 18, 2023 | 21:23

న్యూఢిల్లీ : లార్డ్స్‌ ఆటోమోటివ్‌ కొత్తగా ఎనిమిది విద్యుత్‌ వాహనాల శ్రేణీని ఆవిష్కరించినట్లు ప్రకటించింది.