Business

Jun 17, 2023 | 21:30

న్యూఢిల్లీ : వారాంతం రోజున బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది.

Jun 17, 2023 | 21:22

హైదరాబాద్‌ : ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎఒ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ క్యూ డోంగ్యు ప్రతినిధి బృందం కావేరీ సీడ్‌ కంపెనీని సందర్శించారు.

Jun 17, 2023 | 21:14

హైదరాబాద్‌ : నగరంలో జరుగుతున్న హైదరాబాద్‌లో జరుగుతున్న జి20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్‌ లిమిటెడ్‌ స్టాల్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తోమర్‌ సందర్శించారని ఆ సం

Jun 16, 2023 | 21:30

న్యూఢిల్లీ : తమ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు రూ.8 లక్షల వరకు ఆదా చేసుకునే వీలు కల్పిస్తోన్నట్లు ఫోన్‌పే పేర్కొంది.

Jun 16, 2023 | 21:25

న్యూఢిల్లీ: విద్యుత్‌ స్కూటర్ల బ్రాండ్‌ ఏథర్‌ ఎనర్జీ కొత్తగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

Jun 16, 2023 | 21:20

హైదరాబాద్‌ : దేశంలోని ఐదు ప్రధాన నగరాలలో తమ నెయ్యి కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు డి2సి డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ వెల్లడించింది.

Jun 16, 2023 | 21:15

న్యూఢిల్లీ : యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ఆధ్యాత్మికం కంటే వ్యాపారంలో దూసుకుపోవాలని భావిస్తున్నట్లు ఉన్నారు.

Jun 16, 2023 | 21:10

న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మరోమారు ఉద్వాసనలకు పాల్పడనుందని తెలుస్తోంది. ఈసారి హెల్త్‌ యూనిట్‌లో ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు రిపోర్టులు వచ్చాయి.

Jun 16, 2023 | 21:05

న్యూఢిల్లీ : రష్యా చమురు ఎగుమతుల్లో భారత్‌, చైనా దేశాలు 80 శాతం వాటాను పొందుతున్నాయి.

Jun 15, 2023 | 22:39

ఒప్పంద విలువ దాదాపు రూ.500 కోట్లు హైదరాబాద్‌ : ఎంఇఐఎల్‌కు చెందిన ఐకామ్‌ టెలి లిమిటెడ్‌కు భారత రక్షణ శాఖ (ఎంఒడి) నుంచి భారీ కా

Jun 15, 2023 | 21:30

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Jun 15, 2023 | 21:22

హైదరాబాద్‌ : ఎలక్ట్రానిక్స్‌ రంగంలో నిపుణులను తయారు చేయడానికి ఐఐటి మద్రాస్‌ నూతన కోర్సును ప్రారంభించింది.