Business

Jan 02, 2023 | 20:55

న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరలు ద్విచక్ర వాహన మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. 2022 డిసెంబర్‌లో ద్విచక్ర వాహన అమ్మకాలు స్తబ్దుగా నమోదయ్యాయి.

Jan 01, 2023 | 21:30

గతేడాదిలో పోలిస్తే 15 శాతం పెరుగుదల ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు 2022 డిసెంబరులో భారీగా

Dec 31, 2022 | 21:30

హైదరాబాద్‌ : వచ్చే నాలుగేళ్లలో రూ.2వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మూవర్స్‌.కమ్‌ వ్యవస్థాపకులు, సిఇఒ విద్యాధర్‌ గారపాటి అన్నారు.

Dec 31, 2022 | 21:25

50 వాహనాలను అందించనున్న కంపెనీ

Dec 31, 2022 | 21:21

న్యూఢిల్లీ : దేశ ద్రవ్య లోటు పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో నవంబర్‌ ముగింపు నాటికి 59 శాతానికి చేరింది.

Dec 31, 2022 | 21:16

న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్‌ల భయాలు విమానయాన రంగ కంపెనీలను బెంబేతెత్తిస్తున్నాయి. కొత్త ఏడాది ఎలా ఉంటుందోననే ఆందోళనలు నెలకొన్నాయి.

Dec 30, 2022 | 21:30

న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో 5జి వినియోగదారులపై భారం మోపడానికి ప్రయివేటు టెలికం కంపెనీలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పెట్టుబడుల అవసరాల పేరుతో ప్రజలను ముక్కుపిండి వసూలు చేయనున్నాయి.

Dec 30, 2022 | 21:25

ప్రజాశక్తి - హైదరాబాద్‌ :శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు జనవరి 5వ తేదిన 1 నుంచి 100 గుణింతాల వరకు చూడకుండా చెప్పడం ద్వారా నూతన ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పడానికి సిద్దం అవుతున్నారని శ్రీ చైతన్య స్క

Dec 30, 2022 | 11:53

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థ వేడుక గురువారం ఘనంగా జరిగింది.

Dec 29, 2022 | 21:30

ఆర్‌బిఐ అభ్యంతరాలు అయినా ప్రభుత్వ నిర్ణయం అఫిడవిట్‌లో భిన్న అంశాలు