Prakasam

Nov 07, 2023 | 23:49

ప్రజాశక్తి-దర్శి: ఓటర్ల జాబితా సవరణలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, తహశీల్దార్లు సహకరించాలని ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరావు అన్నారు.

Nov 07, 2023 | 23:44

ప్రజాశక్తి-ఒంగోలు : కనిగిరికి చెందిన ఐదేళ్లుపాప ప్రమాదవశాత్తు బంగారం కరిగించే ద్రావణంలో (యాసిడ్‌)లో పడిపోయింది. దీంతో ఆ పాపకు సుమారు 40 శాతం మేర కాలిన గాలయ్యాయి.

Nov 07, 2023 | 23:42

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

Nov 07, 2023 | 23:40

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : పొగాకు రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ తెలిపారు.

Nov 07, 2023 | 23:38

ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు.

Nov 07, 2023 | 22:53

ప్రజాశక్తి-గిద్దలూరు

Nov 07, 2023 | 22:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం

Nov 07, 2023 | 22:50

ప్రజాశక్తి-అర్ధవీడు

Nov 07, 2023 | 22:48

ప్రజాశక్తి-పుల్లలచెరువు

Nov 07, 2023 | 00:19

ప్రజాశక్తి-పిసిపల్లి: రోగులకు మెరుగైన సేవలు అందించాలని స్థానిక ఎంపీపీ అత్యాల జఫన్య అన్నారు.

Nov 07, 2023 | 00:16

ప్రజాశక్తి-టంగుటూరు: గత ఆదివారం రాత్రి, సోమవారాలలో మండలంలో కురిసిన భారీ వర్షం రైతన్నలకు ఊపిరి పోసినట్లుగా ఉందని మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Nov 07, 2023 | 00:04

ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయని, ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై రోజుకో కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి సీనియర్‌ నాయకుల