ప్రజాశక్తి-దర్శి: ఓటర్ల జాబితా సవరణలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, తహశీల్దార్లు సహకరించాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరావు అన్నారు.
ప్రజాశక్తి-ఒంగోలు : కనిగిరికి చెందిన ఐదేళ్లుపాప ప్రమాదవశాత్తు బంగారం కరిగించే ద్రావణంలో (యాసిడ్)లో పడిపోయింది. దీంతో ఆ పాపకు సుమారు 40 శాతం మేర కాలిన గాలయ్యాయి.
ప్రజాశక్తి-టంగుటూరు: గత ఆదివారం రాత్రి, సోమవారాలలో మండలంలో కురిసిన భారీ వర్షం రైతన్నలకు ఊపిరి పోసినట్లుగా ఉందని మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయని, ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడుపై రోజుకో కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిడిపి సీనియర్ నాయకుల