సంక్రాంతి సందళ్లు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు తలమానికం.
ఇప్పుడు మన ప్రభుత్వం కాలాన్ని మళ్ళీ వెనక్కి నడిపించాలని చూస్తోంది.
'యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' అని మనుస్మృతి చెబుతోంది.
ఎ.పి, తెలంగాణలకు బిజెపి కేంద్రం చేసింది లేకపోగా వివక్షకు గురి చేసిందనే అభిప్రాయం, అసంతృప్తి ప్రజలలో బలంగా వున్నా
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది.
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో అధికార బిజెపికి స్వపక్షం నుండే షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
ఇంత విపత్తు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత ప్రదర్శించడం చాలా అన్యాయం.
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ నవ కేరళను నిర్మించడమే ఎల్డిఎఫ్ ప్రభుత్వ
ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా సభ్యత్వం పొంది (2001) రెండు దశాబ్దాలు గడిచింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved