ప్రజాశక్తి -పొదలకూరు :రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో నెల్లూరు జిల్లా నుంచి బాలుర విభాగంలో గుంటి లీలా గౌతమ్ ఎంపికయ్యారు.
ప్రజాశక్తి -పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేసే బాధ్యత తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజాశక్తి-ఉలవపాడు :జిల్లా సమగ్రాభిóవద్ధి సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2 నుంచి 11 వరకు సిపిఎం ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు నుంచి పాదయాత్ర ప్రారంభమై అక్టోబర్ 11