Sri Satyasai District

Mar 04, 2023 | 22:23

ప్రజాశక్తి - చిలమత్తూరు :: జగనన్న భూరక్ష పథకంలో బాగంగా ప్రభుత్వం నిర్వహించే రీసర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Mar 04, 2023 | 22:21

లేపాక్షి : మండల కేంద్రం లోని టూరిజం గెస్ట్‌ హౌస్‌ నిర్వహణ ప్రయివేటు వ్యక్తులకు ఇస్తే ఆందోళనకు దిగుతామని టిడిపి నాయకులు హెచ్చరించారు.

Mar 04, 2023 | 22:20

ధర్మవరం టౌన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికలే తొలిమెట్టుగా భావించి రాష్ట్రంలో వైసిపికి చరమగీతం పాడుదామని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, గుంటూరు జిల్లాపెదకూరప

Mar 04, 2023 | 22:18

ధర్మవరం టౌన్‌ : వైసిపి ధర్మవరం పట్టణ మాజీ కన్వీనర్‌ గడ్డంకుళ్లాయప్ప తన అనుచరులతో శనివారం విజయవాడలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో టీ

Mar 03, 2023 | 22:40

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మునిసిపాలిటీ పరిధిలోని వాసవి ఇంగ్లీష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Mar 03, 2023 | 22:39

పెనుకొండ : పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలన్న డిమాండ్‌తో సిపిఎం నాయకులు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు.

Mar 03, 2023 | 22:37

కొత్తచెరువు : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం కొత్తపేటలో నారా లోకేష్‌ శుక్రవారం నిర్వహించిన యువగళం పాదయాత్రకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన సంఘ

Mar 03, 2023 | 22:36

కనగాన పల్లి : వ్యవసాయరంగానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను సక్రమంగా అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు వారు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో ఎఇకి అందజేవారు.

Mar 03, 2023 | 22:34

ప్రజాశక్తి-హిందూపురం : ఎస్కేయు నిర్వహించిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశార

Mar 02, 2023 | 22:00

ప్రజాశక్తి, కదిరి టౌన్‌ : వైసిపి దుర్మార్గపు విధానాలను తిప్పికొడదామని మాజీ మంత్రి, టిడిపి జోనల్‌ ఇన్‌ఛార్జి అమర్నాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Mar 02, 2023 | 21:59

కదిరి టౌన్‌ : ప్రజావాణిని శాసనసభలో వినిపించే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపిద్దామని సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు అడ్వకేట్లను అభ్యర్థించారు.

Mar 02, 2023 | 21:57

చిలమత్తూరు : గతంలో రిచ్‌ మ్యాన్‌ సిల్క్‌ పరిశ్రమలో పని చేసి లాక్‌అవుట్‌ నేపధ్యంలో తమ జీవనోపాధి పోగొట్టుకున్న కార్మికులకు పూర్తిస్థాయిలో పిఎఫ్‌, సెటిల్మెంట్‌ డబ్బులు చెల్ల