Sri Satyasai District

Mar 02, 2023 | 21:55

ప్రజాశక్తి-హిందూపురం : చిన్నారుల ఆలోచనలకు ప్రతిరూపం వారు చేసినా అద్బుత ప్రయోగాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ పేర్కొన్నారు.

Mar 02, 2023 | 21:54

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ పాలక వర్గం ఎందుకు అమోదం తెలుపుతారో....ఎందుకు రద్దు చేస్తారో వారికే అర్థం కావడం లేదు.

Mar 02, 2023 | 21:33

        అనంతపురం ప్రతినిధి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో గత నెలలో ప్రారంభించిన పాదయాత్ర ఈ నెల 17వ తేదిన సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనుంది.

Mar 02, 2023 | 21:30

         పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో వేగవంతంగా రీ సర్వే పనులు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డికి కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ వివరించారు.

Mar 01, 2023 | 22:46

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వల్ల అభివృద్ధి హైదరాబాదుకు వెళ్లిందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి పల్లెరఘు నాథరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ

Mar 01, 2023 | 22:41

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : విద్యార్థులు చదువుతోపాటు ఆటలు ఆడితేనే శరీర దృఢత్వంతో పాటు తెలివితేటలు పెరుగుతాయని ఎజిఎం సుబ్బారెడ్డి అన్నారు.

Mar 01, 2023 | 22:39

ప్రజాశక్తి రొద్దం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి పాఠశాలల విద్యార్థులకు అందిస్తున

Mar 01, 2023 | 22:38

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని ప్రధాన అధికారులు ఎమ్మెల్యే శంకరనారాయణకు తొత్తులుగా మారారని టిడిపి జిల్లా అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి ఆరోపించారు.

Mar 01, 2023 | 22:36

ప్రజాశక్తి - సోమందేపల్లి : సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్‌ ఖచ్చితంగా ధరించాలని కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌ ఆదేశించారు.

Mar 01, 2023 | 22:34

ప్రజాశక్తి-కదిరి అర్బన్‌ : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన కదిరి ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Mar 01, 2023 | 21:45

           అనంతపురం ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై మరో గుదిబండ మోపింది. వంట గృహ వినియోగానికి వాడే సిలిండర్‌పై ఏకంగా రూ.50 పెంచింది. ఇక కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.350 పెంచేసింది.

Mar 01, 2023 | 21:40

            పుట్టపర్తి అర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని రాష్ట్ర చీఫ్‌ ఎలాక్టోరల్‌ ఆఫీసర్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌