Sri Satyasai District

Mar 31, 2023 | 22:50

ప్రజాశక్తి -పెనుకొండ : నియోజకవర్గం ఈ నాలుగేళ్లలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ చేసిన అభివృద్ధి, అవినీతి పై చర్చకు సిద్ధం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవి

Mar 31, 2023 | 22:49

ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందని.... పట్టణ ప్రణాళిక విభాగం అయితే అవినీతికి హబ్‌ గా మారిందని కౌన్సిలర్‌ శివ ఆరోపించారు.

Mar 31, 2023 | 22:47

చిలమత్తూరు : మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మహిత(14) అనే విద్యార్థిని పట్ల నిర్లక్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందినట్లు ప్రాథమికంగా తేలడంతో

Mar 31, 2023 | 22:46

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహిత సమాజంగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని సిఎం లక్ష్యసాధనలో అందరూ భాగస్వాములు అవుద

Mar 31, 2023 | 15:11

ఎల్ఈడి విద్యుత్ దీపాల కొనుగోలులో భారీ అవినీతి సమస్యలపై అధికారుల్లో కనీస చలనం లేదు కౌన్సిల్

Mar 30, 2023 | 22:09

ప్రజాశక్తి - పరిగి : మండలంలోని కాలుపల్లి సమీపంలో ఉన్న నిషా గార్మెంట్స్‌ పరిశ్రమ పనితీరు రోజురోజుకు తీసికట్టుగా మారింది, స్థానికులు ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు.

Mar 30, 2023 | 22:07

పెనుకొండ : కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తోందని రైతుసంఘం, సిఐటియు నాయకులు విమర్శించారు.

Mar 30, 2023 | 22:06

ప్రజాశక్తి-కనగానపల్లి : రాప్తాడు నియెజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం కోన సమీపంలోకి నారా లోకేష్‌ పాదయాత్ర చేరుకున్న సందర్భంగా మాజీమంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం ని

Mar 30, 2023 | 22:04

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండల పరిధిలోని టేకులోడు గురుకుల పాఠశాల (మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల రెసిడెన్షియల్‌ వసతి గహం)లో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహిత (14) అన

Mar 29, 2023 | 23:01

పరిగి : ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మెడలు వంచుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

Mar 29, 2023 | 22:59

ప్రజాశక్తి- పరిగి : మండల కేంద్రంగా జయ మంగలి నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Mar 29, 2023 | 22:57

ప్రజాశక్తి - సోమందేపల్లి : సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని సోమందేపల్లి మండల చేనేతలు నారా లోకేష్‌ కు బుధవారం వినతిపత్రం