Sri Satyasai District

Mar 29, 2023 | 22:55

పెనుకొండ : తెలుగుదేశం పార్టీ నాయకులు జెసి ప్రభాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Mar 28, 2023 | 22:35

ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కనుసైగ చేస్తే చాలు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్‌ను మంగళగిరి వరకు తరిమికొడతామని స్థానిక

Mar 28, 2023 | 22:34

ప్రజాశక్తి -పెనుకొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని సిపిఎం నాయకులు విమర్శించారు.

Mar 28, 2023 | 22:33

ప్రజాశక్తి - మడకశిర : లేఅవుట్‌ ఏర్పాటులో లెక్క తప్పడంతో నగర పంచాయతీ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి అక్రమ లేఅవుట్లు అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చి రాళ్లు పెకిలించిన సంఘటన

Mar 28, 2023 | 22:31

ప్రజాశక్తి-కనగానపల్లి : కనగానపల్లి,రామగిరి సీపీడబ్ల్యూ ఎస్‌ పథకం కింద త్రాగునీరు సరఫరా స్కీం వర్కర్లుకు బకాయి పడ్డ 17 నెలలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్ర

Mar 28, 2023 | 22:30

ధర్మవరం టౌన్‌ : తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికే ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు.

Mar 28, 2023 | 22:28

ధర్మవరం టౌన్‌ : చేనేత పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు.

Mar 28, 2023 | 22:12

       గోరంట్ల టౌన్‌, సోమందేపల్లి : రాష్ట్రం, పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, మరో 24 గంటలు పెనుగొండ నియోజకవర్గంలోనే ఉంటానని, దమ్ముంటే అభివద్ధ

Mar 28, 2023 | 22:06

             మడకశిర : నోలంబ పల్లవ ప్రభువుల రాజధాని హేంజేరు(హేమావతి)లో హోయసల రెండో వీరబల్లాల శాసనంను గుర్తించారు. చరిత్రకారుడు మైనాస్వామి ఆధ్వర్యంలో దీనిని గుర్తించారు.

Mar 27, 2023 | 21:50

రొద్దం : ఏప్రిల్‌ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు.

Mar 27, 2023 | 21:49

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనుల్లో పురోగతి చూపించాలని, పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Mar 27, 2023 | 21:47

కదిరి అర్బన్‌ : మహిళాభివృద్ధే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి పేర్కొన్నారు.