Sri Satyasai District

Apr 03, 2023 | 21:43

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చేనేత సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి నాగేశ్వరర

Apr 02, 2023 | 22:19

ప్రజాశక్తి-హిందూపురం : అధికార పార్టీ అండతో కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులు చెలరేగి పోతున్నారు. తమ వార్డుల పరిధిలో తమకు తెలియకుండా ఏదీ చేయరాదంటు అదేశాలు ఇస్తున్నారు.

Apr 02, 2023 | 22:13

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రధాని మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య పి

Apr 02, 2023 | 22:12

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు అనంత సంకల్పం తలపెట్టారు.

Apr 02, 2023 | 22:10

సోమందేపల్లి : చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు డిమాండ్‌ చేశారు.

Apr 02, 2023 | 22:09

చిలమత్తూరు : స్థానిక బిసి హాస్టల్‌ లోని పది విద్యార్థుల్లో 500 కన్న ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థికి తాను సొంతంగా రెండువేల రూపాయలు ప్రోత్సాహకం ఇస్తానని బిసి

Apr 02, 2023 | 08:44

      ధర్మవరం టౌన్‌ : రాష్ట్రంలో ప్రజలపై అనేక భారాలను మోపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ పేర్కొన్నారు.

Apr 01, 2023 | 21:53

        హిందూపురం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని సిఐటియు పట్టణ నాయకులు రాము విమర్శించారు.

Apr 01, 2023 | 21:52

         ప్రజాశక్తి-హిందూపురం   అవినీతికి పాల్పడిన పురపాలక సంఘం పరిధిలోని మెప్మా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పి రాణిని వెంటనే విధుల నుంచి తొలగించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల

Apr 01, 2023 | 21:51

          ప్రజాశక్తి-రొద్దం  మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన వారపు సంత బురదలో సాగింది. మండల కేంద్రంలో ప్రతి శనివారం వారపు సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Mar 31, 2023 | 22:53

రొద్దం : మండలంలోని రొద్దం నుంచి నారనాగేపల్లి వెళ్లేదారిలో పెన్నా నదిలో చేపట్టిన కాజ్‌ వే నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం భూమిపూజ చేశారు.

Mar 31, 2023 | 22:51

ప్రజాశక్తి -పెనుకొండ : నారా లోకేష్‌ చేపట్టింది యువగళం పాదయాత్ర కాదని , సెల్ఫీ యాత్ర అని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ ఎద్దేవా చేశారు.