Sri Satyasai District

Dec 02, 2022 | 22:13

ప్రజాశక్తి-సోమందేపల్లి : తమ గ్రామ పంచాయతీలలో ప్రజలకు తమ ముఖాలను చూపించలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

Dec 02, 2022 | 22:12

కదిరి టౌన్‌ : చట్టాలపై అవగాహన అవసరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Dec 02, 2022 | 22:10

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలో ఒకట స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిఐ పేదలకో న్యాయం..పెద్దలకో న్యాయం చేస్తున్నారని, ఆయనపై విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిఐ

Dec 02, 2022 | 22:09

ధర్మవరం టౌన్‌ : వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు.

Dec 02, 2022 | 21:32

           అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో కీలకమైన గుత్తి రైల్వే జంక్షన్‌లో కొత్తగా ఏర్పాటైన బైపాస్‌ లైన్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించారు.

Dec 02, 2022 | 21:31

         తాడిమర్రి : అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Dec 02, 2022 | 21:28

          పెనుకొండ : వ్యవసాయ కూలీలుకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు, భూమిలేని ప్రతి పేద కుటుంబానికి భూమి ఇచ్చేంత వరకు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర

Dec 02, 2022 | 21:26

          పుట్టపర్తి రూరల్‌ : సచివాలయం మార్పునకు సంబంధించిన సమస్య చాలాకాలంగా అపరిష్కృతంగా ఉండడంతో దానిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఇంటి వద్దకెళ్లిన గ్రామస్తులపై ఆయన మద్దతుదారులు ఆక్

Dec 02, 2022 | 21:22

       చిలమత్తూరు : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల్లో విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు.

Dec 01, 2022 | 21:28

          పుట్టపర్తి అర్బన్‌ : హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పట్ల అవగాహన పెంచుకుని దానిని పూర్తిగా రూపుమాపేందుకు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ పేర్క

Dec 01, 2022 | 21:18

         ప్రజాశక్తి-అమరాపురం   సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రభుత్వం గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు.

Dec 01, 2022 | 21:17

            ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌    పట్టణంలోని మార్కెట్‌ వీధిలో వెలసిన భద్రావతి సమేత భావననా రుషీంద్రులస్వామి ఆలయంలో నూతన ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువా