Sri Satyasai District

Dec 01, 2022 | 21:16

             ప్రజాశక్తి-పెనుకొండ   మండలంలోని బండపల్లి ఎస్సీ కాలనీలో భూకబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సచివాలయం కార్యదర్శి సాయికి సిపిఎం నాయకులు గురువారం వినతిప

Dec 01, 2022 | 21:15

            ధర్మవరం టౌన్‌ : మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో భూకబాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం మితిమీరిపోయాయని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు.

Dec 01, 2022 | 21:14

          ప్రజాశక్తి-పెనుకొండ    ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడదామని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారధి పిలుపునిచ్చారు.

Dec 01, 2022 | 21:13

          ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌    భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు అర్ధనగ ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు.

Dec 01, 2022 | 21:01

          పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వే పనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలియజేశారు.

Nov 30, 2022 | 21:47

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలను ప్రతి ఇంటికెళ్లి తెలియజేసి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసా

Nov 30, 2022 | 21:45

రొద్దం : 6నెలలైన గ్రామంలో రోడ్డు వేయక పోతే ఎలా అంటూ మండలంలోని శేషాపురం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యేను బుధవారం నిలదీశారు.

Nov 30, 2022 | 21:44

ప్రజాశక్తి మడకశిర : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని యుటిఎఫ్‌ నాయకులు విమర్శించారు.

Nov 30, 2022 | 21:43

కొత్తచెరువు : రెండు రోజులపాటు నిర్వహించిన 30వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనపర్చిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్ల

Nov 30, 2022 | 21:41

ప్రజాశక్తి-పెనుకొండ : మండలంలోని తిమ్మాపురంలో దళిత భూముల విషయంలో జోక్యం చేసుకున్న ఎస్‌ఐ రమేష్‌బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామ దళితులు బుధవారం స్థానిక పోల

Nov 30, 2022 | 21:40

హిందూపురం : నాడు-నేడు పథకంతో పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హామీ ఇచ్చారు.

Nov 30, 2022 | 21:30

          హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రిలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది.